
తెలుగు కే న్యూస్ గన్నేరువరం మండల కేంద్రంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ సమైక్యత, జాతీయ ఏకత్వం కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు అటికం రామచంద్రం, మచ్చ బాలరాజు, పుల్లెల రాము, బొమ్మాడి సురేందర్ రెడ్డి, మచ్చ సాయికృష్ణ, సందవేణి ప్రశాంత్, కుర్ర హరీష్ తదితరు




