

కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. చిరంజీవి సేవా కార్యక్రమాల స్ఫూర్తితో సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు కల్లు బాబు, రాజమల్లు, బుచ్చేశ్వర్, రాజేందర్, రాజు, జుర్రు సతీష్, యాదగిరి, సునీల్, భూషణ్ తదితరులు పాల్గొన్నారు.



