
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
కామారెడ్డి జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిని దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో కామారెడ్డి డిపిఆర్ఓ తిరుమల పాల్గొన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ డెమోక్రసీ, ఎన్నికల మేనేజ్మెంట్ పై డిపిఆర్ఓలకు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కామారెడ్డి జిల్లా నుంచి తిరుమల హాజరయ్యారు.




